హైదరాబాద్ పుస్తక ప్రదర్సన ప్రారంభమైంది.శనివారం సాయంత్రం నేను నా శ్రీమతి చూడడానికి వెళ్ళాము.
మంచి పున్తకాలు చాలా వున్నాయి.మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన దర్గా మిట్ట కథలు ,మునిమాణిక్యం గారి కాంతం కథలు కొన్నాము. నామిని సుబ్రహ్మణ్యం గారి కథలకోసం ,సం. వె. రమేష్ ప్రళయకావేరి కథలకోసం చూసాను.దొరకలేదు
వాటితోపాటు పాత సినిమా పాటల instrumental సిడిలు దొరికాయి.7 సిడిల సెట్ ౩౦౦కి ఇచ్చ్హారు.చాలా బాగున్నాయి.